ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు
x
Highlights

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ, పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయ్యండని పిలుపునిచ్చారు. ఫారెస్టు అధికారులు వస్తే...

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ, పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయ్యండని పిలుపునిచ్చారు. ఫారెస్టు అధికారులు వస్తే తరిమికొట్టండని... వారికి తన్నులు తప్పవని అన్నారు. ఆదిలాబాద్‌లో సీడెం శంభు ప్రథమ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories