వలసకూలీలకు తప్పిన ప్రమాదం

వలసకూలీలకు తప్పిన ప్రమాదం
x
Highlights

హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న వలస కూలీలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వలసకూలీలతో వెళ్తున్న బస్సు నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం...

హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న వలస కూలీలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వలసకూలీలతో వెళ్తున్న బస్సు నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఎమ్మార్వో ఇలియాస్‌ అహ్మద్‌ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించి, అల్పాహారం అందించారు. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి కూలీలను తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories