మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా 11: 25 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రారంభించించారు. అనంతరం...

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా 11: 25 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రారంభించించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కన్నెపల్లి పంపుహౌ‌స్‌లో ఆరో నంబరు మోటార్‌ను కేసీఆర్‌ స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించనున్నారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories