నిజామాబాద్ జిల్లాలో మర్కజ్ డ్రైవ్.. ఢిల్లీ మత సమావేశంలో పాల్గొని..

నిజామాబాద్ జిల్లాలో మర్కజ్ డ్రైవ్.. ఢిల్లీ మత సమావేశంలో పాల్గొని..
x
Highlights

మర్కజ్ ప్రార్థనలు.. నిజామాబాద్ జిల్లాలోనూ కలకలం రేపుతున్నాయి. జిల్లా నుంచి సుమారు 39 మంది ప్రార్థనలకు హాజరైనట్లు లెక్కించారు. దీంతో వారందరినీ...

మర్కజ్ ప్రార్థనలు.. నిజామాబాద్ జిల్లాలోనూ కలకలం రేపుతున్నాయి. జిల్లా నుంచి సుమారు 39 మంది ప్రార్థనలకు హాజరైనట్లు లెక్కించారు. దీంతో వారందరినీ క్వారంటైన్‌ కు తరలించారు. ఈ 39 మందితో సన్నిహితంగా ఉన్న మరో 55 మందిని కూడా క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే వారిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories