వెంకటాపురం వరద నీటిలో చిక్కుకుపోయిన పశువుల కాపరి

వెంకటాపురం వరద నీటిలో చిక్కుకుపోయిన పశువుల కాపరి
x
Highlights

పశువులతో పాటు కాపరి వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. నేరేడిగొండ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో కడెం నది ఉధృతంగా...

పశువులతో పాటు కాపరి వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. నేరేడిగొండ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో రెండు ఆవులు, పశువుల కాపరి శివరాంను నీటిలో చిక్కుకుపోయారు. పోలీసులు రంగంలోకి దిగి తాడు సహాయంతో శివరాంను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories