లాక్ డౌన్ తో కల్లు దుకాణాలు మూత.. మానసిక రోగులుగా మారుతున్న కల్లు ప్రియులు

లాక్ డౌన్ తో కల్లు దుకాణాలు మూత.. మానసిక రోగులుగా మారుతున్న కల్లు ప్రియులు
x
Highlights

లాక్ డౌన్ తో కల్లు దుకాణాలు మూతపడడంతో కల్లు ప్రియుల మతి చెడుతోంది. మానసిక రోగులుగా మారి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కొందరు బాధితులను...

లాక్ డౌన్ తో కల్లు దుకాణాలు మూతపడడంతో కల్లు ప్రియుల మతి చెడుతోంది. మానసిక రోగులుగా మారి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కొందరు బాధితులను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళితే, మరికొందరు ఏమైనా కల్లు దొరుకుతుందన్న ఆశతో కల్లు దుకాణం వద్ద గూమిగూడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. బీర్కూర్, నవీపేట, రెంజల్ లో కొందరు కల్లుప్రియులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరోవైపు రోడ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే మహిళలు ఉపాధి కోల్పోవడంతో ఆందోళన చెందుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories