లారీ తగులబెట్టిన లారీ యజమానులు

లారీ తగులబెట్టిన లారీ యజమానులు
x
Highlights

కుమ్రంబీమ్ జిల్లా ‌కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మద్య వివాదం తారాస్థాయికి చేరింది. లోకల్ లారీలను ట్రాన్స్ ఫోర్టుకు...

కుమ్రంబీమ్ జిల్లా ‌కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మద్య వివాదం తారాస్థాయికి చేరింది. లోకల్ లారీలను ట్రాన్స్ ఫోర్టుకు వినియోగించకుండా ఆంక్షలను నిరసిస్తూ లారీ యజమానులు లారీ తగలబెట్టారు. ఓ లారీ యజమాని ఉస్మాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. లారీ యజమానులపై పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories