బీజేపీ పై విమర్శలు చేసిన కేటీఆర్

బీజేపీ పై విమర్శలు చేసిన కేటీఆర్
x
Highlights

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనీ ప్రయత్నాలు చేస్తుంది బీజేపి . ఈ...

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనీ ప్రయత్నాలు చేస్తుంది బీజేపి . ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేనని పలుమార్లు అ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా దీనికి దీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్దం అయింది . టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపిపై విమర్శలకి దిగారు.. బీజేపిపైన పరోక్షంగానే విమర్శలకు దిగిన కేటీఆర్ "కొందరు తమతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అనేలా వ్యవహరిస్తున్నారని వాఖ్యనిచారు.. తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మహాత్మా గాంధీపై ఎంపీ సాథ్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేసుకుంటూ గాంధీని చంపిన వాళ్లను దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్‌ను కొందరు సమర్థించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories