టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
x
Highlights

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి...

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తమకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అంచనాలను అందుకుంటామని కేకే చెప్పారు. ఈ పదవి తనకు ఓ ఛాలెంజ్ అని సురేష్ రెడ్డి అన్నారు. కేకే, సురేష్ రెడ్డి ఎన్నికపట్ల రాష్ర్ట మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories