జైపాల్ రెడ్డి మరణంపై కన్నీరు కార్చిన స్పీకర్ రమేష్ కుమార్

జైపాల్ రెడ్డి మరణంపై కన్నీరు కార్చిన స్పీకర్ రమేష్ కుమార్
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిని మృతిపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ మహానేతకు పాదాభివందనం చేస్తున్నాని...

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిని మృతిపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ మహానేతకు పాదాభివందనం చేస్తున్నాని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ నాయకుల్లో జైపాల్ రెడ్డి ఒకరు అని స్పీకర్ రమేష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కాగా మరోవైపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్ లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories