నేడు కూకట్‌పల్లిలో కడప జిల్లా వాసుల సమావేశం..

నేడు కూకట్‌పల్లిలో కడప జిల్లా వాసుల సమావేశం..
x
Highlights

హైదరాబాద్‌ నగరంలో ఉండే కడప జిల్లా వాసుల వాసుల ఆత్మీయ సమావేశం నేడు కూకట్‌పల్లిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ కీలక నాయకుడు, పార్లమెంటు మాజీ...

హైదరాబాద్‌ నగరంలో ఉండే కడప జిల్లా వాసుల వాసుల ఆత్మీయ సమావేశం నేడు కూకట్‌పల్లిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ కీలక నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జగన్ రాజకీయ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటరు నమోదుపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అలాగే రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వీరు చర్చించనున్నారు.

.

Show Full Article
Print Article
Next Story
More Stories