మెట్రో రైళ్లలో రద్దీ..ఇవాళ 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక

మెట్రో రైళ్లలో రద్దీ..ఇవాళ 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక
x
Highlights

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. రెండు కారిడార్లలో అదనపు సర్వీసులు నడుపుతున్నారు మెట్రో అధికారులు. సమ్మెతో ఇవాళ ఒక్కరోజే 810...

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. రెండు కారిడార్లలో అదనపు సర్వీసులు నడుపుతున్నారు మెట్రో అధికారులు. సమ్మెతో ఇవాళ ఒక్కరోజే 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఈ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాధాకరణ రోజుల్లో ఉదయం 10 గంటల వరకు 42 వేల మంది ప్రయాణించేవారని, ఈ రోజు ఉదయం 10 గంటల వరకు 78 వేల మంది ప్రయాణం చేశారని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories