తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం

తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం
x
KCR (file photo)
Highlights

తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమజెన్సీ అర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం. విపత్కర పరిస్థితిలో ఉద్యోగులకు పాక్షికంగాకాని, పూర్తిగాకాని వేతనాన్ని...

తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమజెన్సీ అర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం. విపత్కర పరిస్థితిలో ఉద్యోగులకు పాక్షికంగాకాని, పూర్తిగాకాని వేతనాన్ని చెల్లించకుండా నిలుపుదల చేసే వేసులు బాటు కల్పించే నిమిత్తం తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ అర్డినెన్స్ అర్డినెన్స్ తీసుకువచ్చిన సర్కార్. ఈ అర్డినెన్స్ పెన్షన్ దారులకు కూడ వర్తించనుంది. ప్రస్తుతం పిన్షన్ దారులకు 25 శాతం, ఉద్యోగులకు 50 శాతం వేతానాల్లో ప్రభుత్వం కొత విధించిన సర్కార్.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పెన్షన్ దారులు హైకోర్టును అశ్రయించడంతో ఎలాంటి కొత విధించకుండ పెన్షన్ చెల్లించాలని హైకోర్టు కొరిన దరిమిళ ప్రభుత్వం ఈ అర్డినెన్స్ ను తీసుకురావాడం ప్రాథన్యత సంతరించుకుంది. ఉద్యోగులు కూడ ఇటివల సియస్ ను కలిసి పూర్తి వేతాన్ని చెల్లించాలని విజ్జాప్తి చేశారు. ఈ లాంటి సమయంలో ప్రభుత్వం అర్డినెన్స్ ను తీసుకురావడం మరికొంత కాలం వేతనాలు చెల్లించలేమని స్పష్టం చేయ్యడమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories