నిశ్చితార్ధానికి ఒకే చెప్పి పెళ్ళికి నిరాకరించాడు... యువతీ ఆత్మహత్య...

నిశ్చితార్ధానికి  ఒకే చెప్పి పెళ్ళికి నిరాకరించాడు... యువతీ ఆత్మహత్య...
x
Highlights

ఒక అమ్మాయితో నిశ్చితార్ధం అయ్యాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.. దీనితో మనస్తాపానికి గురైన మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్ నగర్...

ఒక అమ్మాయితో నిశ్చితార్ధం అయ్యాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.. దీనితో మనస్తాపానికి గురైన మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోలిసుల వివరాల ప్రకారం సుబ్బలక్ష్మి కూతురు మల్లీశ్వరి(24) కి సమీప బంధువు అయిన మారం సుధాకర్ తో నిశ్చితార్ధం అయింది. ఈ క్రమంలో మల్లీశ్వరి బంధువులు మరణించడంతో వివాహనికి సమయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో సుధాకర్ మల్లీశ్వరితో వివాహానికి నిరాకరించాడు. దీనితో భాదితులు పొలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.చివరికి బంధువులు కలిసి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. కానీ ఈ నెల తొమ్మిదిన నెల్లూరులోని ఓ యువతిని పెళ్లి చేసుకొని అందరు బంధువులకి తెలియజేయడంతో మల్లీశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మల్లీశ్వరి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories