హాజీపూర్ కేసులో ముగిసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ

హాజీపూర్ కేసులో ముగిసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ
x
హాజీపూర్
Highlights

హాజీపూర్ కేసులో విచారణ ముగిసింది. గత అక్టోబర్ 14 నుంచి కేసుకు సంబందించిన ట్రయల్స్ నడిచాయి. మొత్తం నాలుగు హత్యల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన...

హాజీపూర్ కేసులో విచారణ ముగిసింది. గత అక్టోబర్ 14 నుంచి కేసుకు సంబందించిన ట్రయల్స్ నడిచాయి. మొత్తం నాలుగు హత్యల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఈనెల 29 లేదా 30న కేసు తీర్పుకు వచ్చే అవకాశం ఉంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పటికే హాజీపూర్ గ్రామస్థులతో పాటు స్థానికుల నుంచి నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ల ఊపందుకోవడంతో పోలీసులు సైతం త్వరగా నిందితుడికి శిక్ష పడే దిశగా చట్టపరిధిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories