విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన.. వీఆర్వోకు షాకిచ్చిన రైతు..

విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన.. వీఆర్వోకు షాకిచ్చిన రైతు..
x
Highlights

తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే బాధితులు మాత్రం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్యను...

తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే బాధితులు మాత్రం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిరసన తెలుపుతోన్న రెవెన్యూ ఉద్యోగులకు ఓ రైతు షాకిచ్చాడు. వీఆర్వో శ్రీనివాస్ రెడ్డి తన దగ్గర 4వేల 700 రూపాయలు తీసుకుని పౌతి మార్పిడి చేయడం లేదంటూ నిలదీశాడు. అయితే, తనకేమీ డబ్బులివ్వలేదని బుకాయిస్తూనే వీఆర్వో శ్రీనివాస్ రెడ్డి అక్కడ్నుంచి జారుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories