డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య- పొన్నాల లక్ష్మయ్య

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య- పొన్నాల లక్ష్మయ్య
x
Highlights

♦ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలి ♦ పండుగ పూట ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారు

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య అని, ఆయన ఆత్మహత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారని. ఈ చావులకు కేసీఆర్ దే బాధ్యతన్నారు. పండుగ పూట ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని. అయితే కేసీఆర్ మాత్రం కుటుంబంతో వాహనాలకు పూజలు చేస్తూ సంతోషంగా గడిపారని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories