వరంగల్‌ రూరల్‌జిల్లా వరికోల్‌లో రెచ్చి పోయిన పిచ్చికుక్కలు

వరంగల్‌ రూరల్‌జిల్లా వరికోల్‌లో రెచ్చి పోయిన పిచ్చికుక్కలు
x
Highlights

వరంగల్ రూరల్ జిల్లా వరికోల్‌లో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. బాధితులు పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స...

వరంగల్ రూరల్ జిల్లా వరికోల్‌లో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. బాధితులు పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో పిచ్చికుక్కలు పెరగడంతో.. రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories