జలదిగ్భంధంలో శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం

జలదిగ్భంధంలో శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం
x
Highlights

సూర్యపేట జిల్లాలోని మట్టంపల్లిలో ఉన్నచారిత్రక ఆలయం శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం.

సూర్యపేట జిల్లాలోని మట్టంపల్లిలో ఉన్నచారిత్రక ఆలయం శ్రీ లక్ష్మి నరసమ్మ స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోకి పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రవేశించాయి.

దీంతో ఆలయ ప్రాంగణంలో 5 అడుగుల స్థాయి నీరు నిలిచిపోవడంతో భక్తులు ఆలయం లోపలికి వెళ్లలేరని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయం నుండి నీటిని బయటకు తీయడంలో ఆలయ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories