తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథం ఆవిష్కరణ

తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథం ఆవిష్కరణ
x
Highlights

హైదరాబాద్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కె. రామచంద్రమూర్తి సారథ్యంలో హెచ్‌ఎంటీవీ.. చారిత్రాత్మక చర్చ...

హైదరాబాద్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలుగు ప్రజల దశ-దిశ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కె. రామచంద్రమూర్తి సారథ్యంలో హెచ్‌ఎంటీవీ.. చారిత్రాత్మక చర్చ కార్యక్రమం తెలుగు ప్రజల దశ దిశ నిర్వహించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హెచ్ఎంటీవీ సీఈవో శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, ఎం.ఎస్.వో సంఘాల గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories