తహశీల్దారు లావణ్యని చంచల్‌గూడ జైలుకు తరలించిన అధికారులు ..

తహశీల్దారు లావణ్యని చంచల్‌గూడ జైలుకు తరలించిన అధికారులు ..
x
Highlights

తెలంగాణా ప్రభుత్వం నుండి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు అందుకున్న రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందినా లావణ్యను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం...

తెలంగాణా ప్రభుత్వం నుండి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు అందుకున్న రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందినా లావణ్యను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు . ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో నిందితురాలుగా పరిగణించి ఏసీబీ అధికారాలు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే . వారి తనిఖిల్లో మొత్తం 93 లక్షల రూపాయలు , బంగారం, వెండి , బంధువుల ఎకౌంటులో డబ్బులు , వివిధ ఆస్థి పేపర్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని అధికారులు స్వాదినం చేసుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories