Coronavirus: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ.. 57కు చేరిన కేసులు..

Coronavirus: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ.. 57కు చేరిన కేసులు..
x
Highlights

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 57 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు జిల్లాలో నమోదు. నిజామాబాద్ లో 47 పాజిటివ్ కేసులు,...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 57 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు జిల్లాలో నమోదు. నిజామాబాద్ లో 47 పాజిటివ్ కేసులు, కామారెడ్డి లో 10 కేసులు.

నిజామాబాద్ -బాన్స్ వాడా, వర్ని - నస్రుల్లా బాద్ మధ్య రహదారి దిగ్బంధం. పెరుగుతున్న ప్రైమరీ కాంటాక్ట్ కేసులు. యువతలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో అధికారుల టెన్షన్. నిజామాబాద్ జిల్లాలో 20 లొకేషన్ లలో కంటైన్మెంట్ క్లస్టర్ల ఏర్పాటు. మార్కజ్ వెళ్లివచ్చిన 63 మందిలో 32 మందికి పాజిటివ్. మిగతా వారికి ప్రైమరీ కాంటాక్ట్ లో పాజిటివ్. 285 మంది ప్రైమరీ కాంటాక్టు లో 218 మంది శాంపిల్స్ సేకరణ. 109 శాంపిల్స్ నివేదికల పై ఉత్కంఠ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories