Tamilisai Soundararajan: గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ

Tamilisai Soundararajan: గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
x
Highlights

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల...

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. కరోనా టెస్టులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories