బండారు దత్తాత్రేయ కలిసిన జానారెడ్డి

బండారు దత్తాత్రేయ కలిసిన జానారెడ్డి
x
Highlights

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రసర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కలిశారు.

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రసర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కలిశారు. రాంనగర్‌లోని దత్రాత్రేయ నివాసానికి వెళ్లి జానారెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినట్లు జానారెడ్డి చెప్పారు. దత్రాత్రేయ రేపు హిమచల్‌ప్రదేశ్ వెళ్లనున్నారు. ఎల్లుండి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories