కేఏ పాల్ నన్ను మోసం చేశాడు.. మహిళ ఫిర్యాదు.

కేఏ పాల్ నన్ను మోసం చేశాడు.. మహిళ ఫిర్యాదు.
x
Highlights

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. బీహెచ్ఈఎల్ కు చెందిన ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట...

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. బీహెచ్ఈఎల్ కు చెందిన ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పాల్ పై కేసు నమోదు చేశారు. తనను అమెరికా తీసుకు వెళతానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories