హుజూర్‌నగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు: సీఎం కేసీఆర్

హుజూర్‌నగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు: సీఎం కేసీఆర్
x
Highlights

హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల తాను ఎన్నికల సభకు హాజరుకాలేపోయినా హుజూర్ నగర్ ప్రజలు భారీ...

హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల తాను ఎన్నికల సభకు హాజరుకాలేపోయినా హుజూర్ నగర్ ప్రజలు భారీ మెజార్జీతో టీఆర్ఎస్ ను గెలిపించారని కేసీఆర్ చెప్పారు. హుజూర్ నగర్ ప్రజల ఆశాలను నెరవేర్చుతామన్నారు.

ఎల్లుండి హుజూర్ నగర్‌లో సభను నిర్వహిస్తామని సీఎం కేసీర్ తెలిపారు. తాను హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొనలేకపోయినా టీఆర్ఎస్ కు భారీ మెజార్జీని అందించిన ప్రజలకు ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలపనున్నారు. ప్రతిపక్షాలు తమపై ఎన్ని ఆరోపణలు చేసిన హూజూర్ నగర్ ఓటర్లు మాత్రం తమపైనే నమ్మకం ఉంచారని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories