ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
x
Highlights

కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలని.. వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని సీఎం కేసీఆర్ అధికారులను...

కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలని.. వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories