డీలర్ శ్రీనివాస్ భూదందాపై ఆరా తీసిన సీఎం కేసీఆర్

డీలర్ శ్రీనివాస్ భూదందాపై ఆరా తీసిన సీఎం కేసీఆర్
x
Highlights

మంచిర్యాల జిల్లా జైపూర్ నర్సింగపూర్‌లో డీలర్ శ్రీనివాస్ భూదందాపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సీఎం స్థానిక...

మంచిర్యాల జిల్లా జైపూర్ నర్సింగపూర్‌లో డీలర్ శ్రీనివాస్ భూదందాపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సీఎం స్థానిక ఎమ్మెల్యే సుమన్‌ ద్వారా మొత్తం విషయం తెలుసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులతో కలెక్టర్ భారతి మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 15 మంది బాధితుల నుంచి 40 ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్న డీలర్ శ్రీనివాస్‌పై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories