ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
x
Highlights

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం.. డిజైన్స్.. టెక్నికల్ డిటైల్స్ సీఎం కేసీఆర్...

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం.. డిజైన్స్.. టెక్నికల్ డిటైల్స్ సీఎం కేసీఆర్ అందించారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం కోసం 60లక్షల చెక్‌‌ను పార్టీ తరపున కేసీఆర్ అందించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం దృష్టి సారించాలని సీఎం సూచించారు. సభ్యత్వ నమోదు స్పీడ్ పెంచాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories