రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ

రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ
x
Highlights

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. గోల్కండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన ఈ సందర్భంగా...

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. గోల్కండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైతు రుణం మాఫీ చేసి చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories