సమత ఛార్జిషీట్‌లో భయంకర నిజాలు

సమత ఛార్జిషీట్‌లో భయంకర నిజాలు
x
Highlights

సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆదిలాబాద్‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 44 సాక్ష్యులను పొందుపరిచిన అధికారులు 150 పేజీలతో...

సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆదిలాబాద్‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 44 సాక్ష్యులను పొందుపరిచిన అధికారులు 150 పేజీలతో ఛార్జ్‌షీట్ అందించారు. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్ లో గత నెల 24వ తేదీన ముగ్గురు నిందితులు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే గొంతుకోసి చంపారని FSL పరీక్షలో నిర్థారణ అయ్యింది. DNA రిపోర్ట్‌తో పాటు వీర్యాన్ని పరీక్షించి పోలీసులు నిందితులను గుర్తించారు. ముగ్గురు నిందితులైన ఏ1 షేక్ బాబా, ఏ2 షేక్‌ శంషోద్దీన్, ఏ3 షేక్ ముఖీమొద్దీన్‌పై 302, 376D, ఎస్సీ, ఎస్టీ అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories