ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారు : భట్టి విక్రమార్క

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారు : భట్టి విక్రమార్క
x
Highlights

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుంటున్న వైనాన్ని ప్రజలకు తెలియజేప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను సందర్శిస్తోందని...

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుంటున్న వైనాన్ని ప్రజలకు తెలియజేప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను సందర్శిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. కమర్షియల్ బ్యాంకుల నుంచి రీ డిజైన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ప్రజలను అప్పుల్లో ముంచుతున్నారని తెలిపారు. ఏటేటా ప్రాజెక్టుల వ్యయం పెంచుతూ ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories