తెలంగాణాలో కాంగ్రెస్ పని ఖతం : లక్ష్మణ్

తెలంగాణాలో కాంగ్రెస్ పని ఖతం : లక్ష్మణ్
x
Highlights

తెలంగాణా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ .. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయ్యిందని అయన వాఖ్యానించారు .. ఎవరు ఎం...

తెలంగాణా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ .. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయ్యిందని అయన వాఖ్యానించారు .. ఎవరు ఎం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదని అన్నారు . కాంగ్రెస్ నుండి పోయే వాళ్ళు తప్ప వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పాలని ఉత్తమ్ ని ప్రశ్నించారు లక్ష్మణ్ .. ఒకప్పుడు మిలిటరీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశాన్ని గౌరవించి దేశభక్తీ చూపించాల్సింది పోయి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు . బీజేపి లేకుంటే తెలంగాణా వచ్చేదా అని ప్రశ్నించారు . టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపినని అయన స్పష్టం చేసారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories