గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
x
Highlights

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టీఎస్ఎస్పీ బలగాలతో పాటు.. NCC క్యాడేట్స్‌ పెరేడ్‌కి సిద్ధమౌతున్నాయి....

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టీఎస్ఎస్పీ బలగాలతో పాటు.. NCC క్యాడేట్స్‌ పెరేడ్‌కి సిద్ధమౌతున్నాయి. ఇక వీఐపీ , ప్రజా ప్రతినిధులు కోసం సిట్టింగ్ , వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. పెరేడ్ గ్రౌండ్‌లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనికీలు చెప్పట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories