బ్రేకింగ్ న్యూస్: సమత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

బ్రేకింగ్ న్యూస్: సమత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సమత కేసులోని ముగ్గురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సమత కేసులోని ముగ్గురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 2019 నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్ లో ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ లు సమతను అత్యాచారం చేసి, హత్య చేశారు. సమత బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో.. అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories