రైలులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

రైలులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
x
Highlights

♦ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో నిండు గర్భిణి ప్రసవం ♦ పురుడుపోసిన తోటి ప్రయాణికులు ♦ తల్లి బిడ్డ క్షేమం, మధిర ఆస్పత్రికి తరలింపు

గౌహతి ఎక్స్‌ప్రెస్ లో ఒక అద్భుతమియన పరిణామం చోటుచేసుకుంది. రైల్లో ప్రయాణిస్తుండగా ఓ గర్భిణి పండంటి బిడ్డను ప్రసవించిన ఘటన మధిరిలో జరిగింది. సికింద్రాబాద్‌ నుంచి గౌహతి వెళ్తున్న రైలు లో ఓ గర్భవతికి నొప్పులు మొదలయ్యాయి.

దీంతో పక్కన ఉన్న తోటి మహిళల అందరూ ఆమెకి సహాయం చేశారు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. విషయాన్ని అధికారులకి తెలపడంతో అధికారులు రైలుని మధిరిలో నిలిపి తల్లి, బడ్డకు వైద్య సేవలు అందించారు. అనంతరం మధిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories