తెలంగాణాలో కొత్తగా 40 కరోనా కేసులు..

తెలంగాణాలో కొత్తగా 40 కరోనా కేసులు..
x
Highlights

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు.

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా 40 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది ప్రభుత్వం..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories