ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 కరోనా కేసులు

ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 కరోనా కేసులు
x
Highlights

హైదరాబాద్ లోని మాదన్నపేటలో కరోనా కలకలం రేపింది. ఒకే అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా సోకింది. అపార్ట్ మెంట్ లో మొత్తం 50 మందికి కరోనా పరీక్షలు చేయగా 23...

హైదరాబాద్ లోని మాదన్నపేటలో కరోనా కలకలం రేపింది. ఒకే అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా సోకింది. అపార్ట్ మెంట్ లో మొత్తం 50 మందికి కరోనా పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్ రాగా.. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన వారిలో 11 నెలల పసికందు ఉంది. అలాగే ఒక గర్భిణీ స్త్రీ కి పాజిటివ్ వచ్చింది. అందరికీ కూడా కరోనా పరీక్షలు చేయగా మరో 5 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

కరోనా పరీక్షలకి వెళ్ల లేని వారి కోసం స్వయంగా లబ్ధి టెక్నీషియన్స్ ని అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా నర్సులతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆ అపార్ట్ మెంట్ కు తాళం వేసి కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories