దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతుంది-మురళీ

దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతుంది-మురళీ
x
Highlights

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేశారని కొంత కాలంగా...

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేశారని కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సీఎస్ ను కలిసి పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతుందని మురళీ ఆరోపించారు. మురళి గతంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories