భారత్ అ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా ?

భారత్ అ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా ?
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా జరుగుతుంది ..ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లోకి ఆత్మవిశ్వాసంతో...

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా జరుగుతుంది ..ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లోకి ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టాలని చూస్తున్నాయి ఇరు జట్లు .. అయితే ఇక్కడ ఉన్న ఓ సెంటిమెంట్ మాత్రం ఇప్పుడు భారత్ అభిమానులను కలవర పెడుతుంది . అదేంటంటే .. ఈ స్టేడియంలో ఐదు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరగగా అన్నింటిలోను మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.. అయితే ప్రస్తుతం మొదటగా టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది .. మరి ఈ సారి కూడా మొదటగా బ్యాటింగ్ చేసినే జట్టే గెలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .. కానీ దీనిని భారత్ తీరగరాస్తుందని అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories