భారత లక్ష్యం పెరుగుతుందా?

భారత లక్ష్యం పెరుగుతుందా?
x
Highlights

భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో వరుణుడు రాణే వచ్చాడు .. న్యూజిలాండ్ జట్టు ఇక ముగుస్తుంది అన్న నేపధ్యంలో వరుణుడు మ్యాచ్ కి ...

భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో వరుణుడు రాణే వచ్చాడు .. న్యూజిలాండ్ జట్టు ఇక ముగుస్తుంది అన్న నేపధ్యంలో వరుణుడు మ్యాచ్ కి అంతరాయాన్ని కలిగించాడు .. వర్షం ముందు వరకు న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లకు గాను ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది .. అయితే వర్షం తీవ్రత పెరగనున్న నేపధ్యంలో భారత్ ఇన్నింగ్స్ ని 46 ఓవర్లకు కుదించి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories