నిదానంగా ఆడుతున్న కోహ్లీ - టీమిండియా పది ఓవర్లకు 47 / 1

నిదానంగా ఆడుతున్న కోహ్లీ - టీమిండియా పది ఓవర్లకు 47 / 1
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు టీమిండియా వెస్టిండీస్ టీం తో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ(18)...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు టీమిండియా వెస్టిండీస్ టీం తో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ(18) వికెట్ కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ బౌండరీతో తన ఖాతా తెరిచాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలసి జాగ్రత్తగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి ఒక్క వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది టీమిండియా. రాహుల్ 20 పరుగులతోనూ, కోహ్లీ 7 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories