ఇండియాని ఓడిస్తాం .. టోర్నీని ఘనంగా ముగిస్తాం .. శ్రీలంక

ఇండియాని ఓడిస్తాం .. టోర్నీని ఘనంగా ముగిస్తాం .. శ్రీలంక
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా శ్రీలంక తన చివరి మ్యాచ్ ని భారత్ తో ఆడనుంది .. ఇప్పటికే మొత్తం 8 మ్యాచ్ లు ఆడినా శ్రీలంక ఇందులో మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్...

ప్రపంచ కప్ లో భాగంగా శ్రీలంక తన చివరి మ్యాచ్ ని భారత్ తో ఆడనుంది .. ఇప్పటికే మొత్తం 8 మ్యాచ్ లు ఆడినా శ్రీలంక ఇందులో మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది . మరో రెండు మ్యాచ్ లు రద్దు అయ్యాయి .. దీనితో మొత్తం ఎనమిది పాయింట్లతో లిస్టు లో ఆరో స్థానంలో ఉంది శ్రీలంక . అయితే తన చివరి మ్యాచ్ భారత్ పై గెలిచి టోర్నీని ఘనంగా ముగించాలని చూస్తుంది . అందులో భాగంగానే లంక స్పిన్ బౌలర్ ధనుంజయ డిసిల్వా భారత్ తో మ్యాచ్ కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసారు . ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన శ్రీలంక ఇంగ్లాండ్, వెస్టిండిస్‌లతో గెలిచి చివరి మ్యాచ్ ని గెలవాలని ఆశిస్తుంది . కానీ మంచి ఫార్మ్ లో ఉన్న టీం ఇండియాను ఎదురుకోవడం అంటే శ్రీలంకకి సవాలనే చెప్పాలి ..

Show Full Article
Print Article
Next Story
More Stories