భారత క్రికెట్ కి ధోని ఎంతో చేశాడు... సచిన్

భారత క్రికెట్ కి ధోని ఎంతో చేశాడు... సచిన్
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ జట్టుపై భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది . దీనితో భారత్ కథ సమాప్తం అయింది . దీనితో ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని...

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ జట్టుపై భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది . దీనితో భారత్ కథ సమాప్తం అయింది . దీనితో ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని పై రిటైర్మెంట్ కావాలనే వాదనలు ఉపు అందుకున్నాయి . అయితే దీనిపైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందించాడు .. రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. రిటైర్మెంట్‌పై రూమర్లు చేయకుండా టీమిండియాకు అతడు చేసిన సేవలను గౌరవించాలి. భారత క్రికెట్ అతడు ఎంతో చేశాడు. రిటైర్మెంట్‌పై నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అతడికే వదిలేయండి" అని అన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories