టీంఇండియాకి షాక్..

టీంఇండియాకి షాక్..
x
Highlights

త్వరలో బంగ్లాదేశ్ జట్టుతో టీం ఇండియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీ-20 భారత జట్టు కెప్టెన్ రోహిత్...

త్వరలో బంగ్లాదేశ్ జట్టుతో టీం ఇండియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీ-20 భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం బారిన పడ్డాడు.రోహిత్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో బంతి వచ్చి రోహిత్ తొడకు బలంగా తాకింది. దీనితో అక్కడి నుండి రోహిత్ డ్రెస్సింగ్ రూంకి వెళ్లిపోయాడు. అయితే దీనిపైన జట్టు మేనేజ్ మెంట్ మాట్లాడుతూ రోహిత్ శర్మకి తగిలిన గాయం పెద్దది కాదని అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని చెప్పుకొచ్చారు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories