ధోని రికార్డ్ బ్రేక్ చేసిన పంత్

ధోని రికార్డ్ బ్రేక్ చేసిన పంత్
x
Highlights

వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి మ్యాచ్ లో కీరోల్ ప్లే చేసాడు. అయితే ఇదే మ్యాచ్ లో 65 పరుగులు చేసి జట్టు...

వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి మ్యాచ్ లో కీరోల్ ప్లే చేసాడు. అయితే ఇదే మ్యాచ్ లో 65 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడమే కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పైన ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత వికెట్ కీపర్‌ గా ధోని(56) పేరిట అ రికార్డు ఉండేది. కానీ దాన్ని పంత్ అధిగమించాడు. పంత్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories