అదరగొడుతున్న ఓపెనర్లు!

అదరగొడుతున్న ఓపెనర్లు!
x
Highlights

నిదానంగా మొదలు పెట్టి స్కోరు బోర్డును ఆగకుండా పరుగులు తీయిస్తున్నారు టీమిండియా ఓపెనర్లు. శిఖర్ ధావన్ గేరు మార్చి వేగంగా పరుగులు సాదించాడు. ఈ క్రమంలో...

నిదానంగా మొదలు పెట్టి స్కోరు బోర్డును ఆగకుండా పరుగులు తీయిస్తున్నారు టీమిండియా ఓపెనర్లు. శిఖర్ ధావన్ గేరు మార్చి వేగంగా పరుగులు సాదించాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్లు ఇద్దరూ కల్సి 19 ఓవర్ చివరి బంతికి టీమిండియా స్కోరును 100 దాటించారు. అర్థ సెంచరీ పూర్తయిన తరువాత ధావన్ వేగంగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా పరుగుల వేగాన్ని పెంచాడు.

20 ఓవర్లలో భారత్ 111 పరుగులు చేసింది. ధావన్ 62(60), రోహిత్ 46(60) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories