ముగిసిన కివీస్ ఇన్నింగ్స్.... భారత్ టార్గెట్ 240

ముగిసిన కివీస్ ఇన్నింగ్స్.... భారత్ టార్గెట్ 240
x
Highlights

ప్రపంచ కప్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లో కివీస్ ఎనమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు...

ప్రపంచ కప్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లో కివీస్ ఎనమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది . వర్షం కారణంగా నిన్న మ్యాచ్ ఆగిపోయిన తరవాత తిరిగి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ 3.5 ఓవర్లల్లో 28 పరగులు చేయగలిగింది .. దీనితో కివీస్ భారత్ ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది .. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్ , రాస్ టేలర్ మాత్రమే రాణించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories