కోహ్లీ అర్థ సెంచరీ

కోహ్లీ అర్థ సెంచరీ
x
Highlights

ఆస్ట్రేలియా తో జరుగుతున్నప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ ఇచ్చిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్...

ఆస్ట్రేలియా తో జరుగుతున్నప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ ఇచ్చిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్ కూడా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీయే తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పాండ్య అతనికి సహకరిస్తూనే వేగంగా పరుగులు తీస్తున్నాడు. టీమిండియా 41 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లకు 246 పరుగులు చేసింది. కోహ్లీయే 51 అపృగులతోనూ, పాండ్య 15 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories