భారత్ కి మరో షాక్ ... జట్టుకు మరోకరు దూరం?

భారత్ కి మరో షాక్ ... జట్టుకు మరోకరు దూరం?
x
Highlights

ఇప్పటికే గాయం కారణంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయపడినట్లు...

ఇప్పటికే గాయం కారణంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఆసియా కప్‌లోనే గాయపడిన పాండ్యాకి గాయం తిరగబడినట్లు సమాచారం . దీనితో బంగ్లాదేశ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కి బుమ్రా దూరం కానున్నాడు. ఆసియా కప్ లో గాయపడ్డప్పుడు హార్దిక్ పాండ్యా బ్రిటన్‌కి వెళ్లి అక్కడ వైద్యుడు దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా భారత్, దక్షిణాఫ్రికా టూర్ కి ఎంపీక కానీ సంగతి విదితమే...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories